Home  »  TGPSC 2022-23  »  Indian History-10

Indian History-10 (ఇండియన్ హిస్టరీ) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TGPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

వార్తాపత్రికలపై మొదట సెన్సార్ షిప్ విధించిన గవర్నర్ జనరల్._____?

  1. వెల్లెస్లీ
  2. హేస్టింగ్స్
  3. కార్న్ వాలిస్
  4. డల్హౌసి
View Answer

Answer: 3

కార్న్ వాలిస్

Explanation: 

కారన్ వాలీస్ (1786-93):

  • భారతదేశ సివిల్ సర్వీసెస్ కు పితామహుడు.
  • ఇతని కాలంలో 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం క్రీ. శ. 1790-92 జరిగినది.
  • శ్రీరంగ పట్టణం సంధి (1792) – టిప్పుసుల్తాన్ మరియు కారన్ వాలీస్ మధ్య జరిగింది. పాట్నా, ఢాకా, ముర్సిదాబాద్, కలకత్తాలలో 4 సర్క్యూట్ కోర్టులను ఏర్పాటు చేశాడు. ఇతని కాలంలో క్రీ.శ. 1793 చార్టర్ చట్టం చేయబడింది.
  • 1793లో శాశ్వత శిస్తు నిర్ణయ విధానంను ప్రవేశ పెట్టాడు.
  • కారన్ వాలీస్ కోడ్(న్యాయ స్మృతిను ప్రవేశపెట్టాడు. దీనిని రూపొందించినది – సర్ జార్జిబార్లో, ఎలీజా ఇంఫే.

Question: 7

ఈ క్రింది వాటిని జతపరచండి ?

ఎ. కకోరి రైలు దోపిడీ

బి. సాండర్స్ పోలీసు అధికారిని చంపడం

సి. వైస్రాయ్ ప్రయాణిస్తున్న వద్ద బాంబు పేలుడు

1. భగత్ సింగ్

2. చంద్రశేఖర్ ఆజాద్

3. రాంప్రసాద్

4. సూర్యసేన్

సరైన జవాబుని ఎంచుకోండి.

  1. A-4; B-1; C-3
  2. A-3; B-4; C-1
  3. A-3; B-1; C-2
  4. A-1; B-3; C-2
View Answer

Answer: 2

A-3; B-4; C-1

Explanation: 

కకోరి కుట్ర కేసు

  • 1925 లో HINDUSTHAN REPUBLIC ASSOCIATION  సభ్యులు 40 మంది కకోరి వద్ద రైలు లో వస్తున్న ధనమును రామ్ ప్రసాద్ బిస్మిల్ నాయకత్వం లో దోపిడి చేయాలని నిర్ణయించారు. అందరినీ బ్రిటీష్ పోలీస్ లు ముందే అరెస్ట్ చేశారు .
  • లాఠీ చార్జిలో లాలాలజపతిరాయ్ మృతికి ఆగ్రహించిన భగత్ సింగ్ హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ తరపున మొదటి కార్యక్రమంగా 1928 డిశంబర్ లో సాండర్స్ ను హత్య చేసాడు. ఇది లాహోర్ కుట్ర కేసుగా చరిత్రలో ప్రసిద్ధమైంది.
  • 1929 ఏప్రిల్ 8న న్యూఢిల్లీలోని అసెంబ్లీపై బాంబులు వేసి “విప్లవం వర్ధిల్లాలి” (ఇంక్విలాబ్ జిందాబాద్) అనే నినాదాలు చేసాడు.
  • 1931 మార్చి 23న భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖదేవ్

Question: 8

ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి:
ఎ. గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం దేశంలో శాసనోల్లంఘన ఉద్యమ ప్రారంభానికి సంకేతం.
బి. రెండో రౌండ్ టేబుల్ సమావేశం ఢిల్లీలో జరిగింది.
సి. MA జిన్నా 1940 ప్రారంభంలో ‘రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
డి. సహాయ నిరాకరణోద్యమంపై గాంధీజీ ‘డూ ఆర్ డై’ నినాదాన్ని ప్రజలకు ఇచ్చారు.
సరైన జవాబుని ఎంచుకోండి.

  1. బి మరియు సి మాత్రమే
  2. సి మరియు డి మాత్రమే
  3. ఎ మరియు సి మాత్రమే
  4. ఎ మరియు బి మాత్రమే
View Answer

Answer: 3

ఎ మరియు సి మాత్రమే

Question: 9

ఈ క్రింది వాటిని పరిశీలించండి:
ఎ. జక్కన విక్రమార్క చరిత్రను రచించారు.

బి. శ్రీనాథుడు షోడశ కుమార చరిత్రను రచించాడు.

సి పెదకోమటి వేమా రెడ్డి శబ్దరత్నాకరం రచించారు.

డి. సింహ భూపాలుడు రసార్ణవ సుధాకరం రచించాడు.

సరైనవి జవాబని ఏంచుకోండి ?

  1. ఎ మరియు బి మాత్రమే
  2. బి మరియు డి  మాత్రమే
  3. ఎ మరియు డి
  4. సి మరియు డి  మాత్రమే
View Answer

Answer: 3

ఎ మరియు డి

Question: 10

ఈ క్రిందివాటిలో అమెరికా ఖండాలను భవిష్యత్తులో ఏ ఐరోపా శక్తులు వలసరాజ్యాలుగా పరిగణించకూడదు?

  1. వాంఫియా ఒప్పందం
  2. మన్రో సిద్ధాంతం
  3. నిక్సన్ సిద్ధాంతం
  4. అడ్రియానోఫుల్ ఒప్పందం
View Answer

Answer: 2

మన్రో సిద్ధాంతం

Explanation: 

  • మన్రో డాక్ట్రిన్ అనేది  యూరోపియన్ వలసవాదాన్ని వ్యతిరేకించే యునైటెడ్ స్టేట్స్ విదేశాంగ విధానం.
  • విదేశీ శక్తులు అమెరికా రాజకీయ వ్యవహారాల్లో ఏదైనా జోక్యం చేసుకోవడం యునైటెడ్ స్టేట్స్‌కు వ్యతిరేకంగా శత్రువులు కుట్రలు గురించి  ఇది పేర్కొంది.
Recent Articles