- Environment-8
- Telangana Schemes-6
- Telangana Schemes-5
- Telangana Schemes-4
- Telangana Schemes-3
- Central Schemes-4
- Central Schemes-3
- TS Culture-10
- TS Culture-9
- Telangana History-7
- Telangana History-6
- Telangana History-5
- Telangana History-4
- TS Culture-8
- TS Culture-8
- TS Culture-7
- TS Culture-6
- TS Culture-5
- TS Culture-4
- Telangana Movement-17
- Telangana Movement-16
- Telangana Movement-15
- Telangana Movement-14
- Telangana Movement-13
- Telangana Movement-12
- Telangana Movement-11
- Telangana Movement-10
- Telangana Economy-5
- Telangana Economy-4
- Central Schemes-2
- Central Schemes-1
- Telangana Schemes-2
- Telangana Schemes-1
- Indian Geography-15
- Environment-7
- Environment-6
- Environment-5
- Disaster Management-4
- Telangana Movement-9
- Environment-4
- Indian Geography-14
- Indian Geography-13
- Indian Geography-12
- Indian Geography-11
- General Science – Science and Technology-16
- General Science – Science and Technology-15
- General Science – Science and Technology-14
- General Science – Science and Technology-13
- General Science – Science and Technology-12
- General Science – Science and Technology-11
- Telangana Movement-8
- Telangana Movement-7
- Telangana Movement-6
- Disaster Management-3
- Environment-3
- Indian Geography-10
- Indian Geography-9
- Indian Geography-8
- Indian Geography-7
- Indian Geography-6
- Indian Geography-5
- Indian Geography-4
- Telangana Movement-5
- TS Culture-3
- Telangana Movement-4
- Indian Polity-17
- Disaster Management-2
- Disaster Management-1
- Environment-2
- Environment-1
- Indian Geography-3
- Indian Geography-2
- Indian Geography-1
- Telangana Economy-3
- Telangana Economy-2
- Telangana Economy-1
- Indian Economy-19
- Indian Economy-18
- Indian Economy-17
- Indian Economy-16
- General Science – Science and Technology-10
- General Science – Science and Technology-9
- General Science – Science and Technology-8
- General Science – Science and Technology-7
- General Science – Science and Technology-6
- General Science – Science and Technology-5
- General Science – Science and Technology-4
- General Science – Science and Technology-3
- General Science – Science and Technology-2
- Telangana Movement-3
- Telangana History-3
- Telangana Movement-2
- General Science – Science and Technology-1
- Indian Economy-15
- Indian Economy-14
- Indian Economy-13
- Indian Economy-12
- Indian Economy-11
- Indian Economy-10
- Indian Economy-9
- Indian Economy-8
- Indian Economy-7
- Indian Polity-16
- Indian Polity-15
- Indian Polity-14
- Indian Polity-13
- Indian Polity-12
- Indian Polity-11
- Indian Economy-6
- Indian Economy-5
- Indian Economy-4
- Indian Economy-3
- Indian Economy-2
- Indian Economy-1
- TS Culture-2
- Telangana History-2
- Telangana Movement-1
- TS Culture-1
- Telangana History-1
- Indian Polity-10
- Indian Polity-9
- Indian Polity-8
- Indian Polity-7
- Indian Polity-6
- Indian Polity-5
- Indian Polity-4
- Indian Polity-3
- Indian Polity-2
- Indian Polity-1
- Indian History-15
- Indian History-14
- Indian History-13
- Indian History-12
- Indian History-11
- Indian History-10
- Indian History-9
- Indian History-8
- Indian History-7
- Indian History-6
- Indian History-5
- Indian History-4
- Indian History-3
- Indian History-2
- Indian History-1
Question: 1
స్థాపించబడిన సంవత్సరం ఆధారంగా కింది వాటిని కాలక్రమానుసారంగాఅమర్చండి.
(ఎ) ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం స్థాపించబడింది
(బి) ఆంధ్ర సాహిత్య పరిషత్ అనే పత్రిక ప్రారంభించబడింది.
(సి) ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల స్థాపించబడింది
(డి) సాలార్ జంగ్ మ్యూజియం స్థాపించబడింది
ఎంపికలు :
- (బి), (ఎ), (డి) మరియు (సి)
- (ఎ), (బి) (డి) మరియు
- (ఎ) (బి), (సి) మరియు (డి)
- (డి), (బి), (ఎ) మరియు (సి)
Answer: 3
(ఎ) (బి), (సి) మరియు (డి)
Explanation:
- ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం 1905లో సికింద్రాబాద్లో స్థాపించబడింది.
- “ఆంధ్ర సాహిత్య పరిషత్” పత్రిక ఆంధ్ర సాహిత్య పరిషత్ ప్రచురించే పత్రిక. ఈ పత్రిక 1912వ సంవత్సరం ఆగస్టు నెలలో ప్రారంభమైంది. ఈ పత్రిక జ్యోతిష్మతి ముద్రాక్షరశాల, మద్రాస్ కేంద్రంగా ప్రచురితమైంది. తర్వాత 1922లో కాకినాడకు దీని కార్యాలయం మారింది.
- ఉస్మానియా యూనివర్సిటీ 1918లో నెలకొల్ప బడింది. మొదట ఆర్ట్స్ మరియు థియాలజీ విషయాలు బోధింపబడ్డాయి. ఆర్ట్స్ విభాగాన్ని ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ అంటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ శీర్షిక తమసోమా జ్యోతిర్గమయ.
- సాలార్జంగ్ మ్యూజియం 1951లో నెలకొల్ప బడింది. మూసీ నదికి దక్షిణ ఒడ్డున ఇది ఉంది.
Question: 2
కింది ప్రకటన/లు ఏవి / సరైనవి?
(ఎ)క్రీస్తుపూర్వం 5 వ శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన బౌద్ధ గ్రంథాలు మరియు మెగస్తనీస్ చరిత్రలు తెలంగాణలో అనేక బలవర్థకమైన పట్టణాల ఉనికిని సూచించాయి.
(బి) నల్లగొండ జిల్లా పోచంపల్లిలో తెలంగాణలో ఐకానిక్ చీరల నేత క్లస్టర్ ఉంది.
(సి) మధ్యయుగంలో కుతుబ్ షాహీ వంశ స్థాపకుడు కులీ కుతుబ్ షా అందించిన ప్రోత్సాహంతో తెలుగు సాహిత్యం లాభపడింది.
- (బి) మరియు (సి)
- (ఎ) మరియు (సి)
- (సి) మాత్రమే
- (ఎ) మాత్రమే
Answer: 1
(బి) మరియు (సి)
Explanation:
- చంద్రగుప్త మౌర్యకు గ్రీకు రాయబారి అయిన మెగస్తనీస్ 4వ శతాబ్దంలో డెక్కన్ ప్రాంతంలో పెద్ద పట్టణాలు ఉన్నాయని తెలిపాడు.
- UNESCO ప్రకారం ఐకానిక్ చీర నేత క్లస్టర్ పోచంపల్లి, నల్లగొండ.
యునెస్కో యొక్క పోచంపల్లి వర్ణన :
- పోచంపల్లి చీర లేదా పోచంపల్లి ఇక్కత్ అనేది భూదాన్ పోచంపల్లి లో నేయబడే చీర. ఈ చీరలు సాంప్రదాయక వారసత్వ రేఖాగణిత డిజైన్లను కలిగి ఉన్నవి. నైపుణ్యం కలిగిన నేత కార్మికులు వీటిని తయారు చేస్తారు.
- భారతదేశంలో పోచంపల్లి సిల్క్ సిటీగా పేరుగాంచింది.
- కుతుబ్ షాహీల పోషణలో తెలుగు భాషా వికాసం పొందింది. కుతుబ్ షాహి సుల్తానులు స్థానిక ప్రజల మాతృభాష తెలుగును ఆదరించారు.
- ముఖ్యంగా ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో గోల్కొండ సుల్తాన్ దర్బార్ తెలుగు భాషా పండితులకు కవులకు భువన విజయంగా మారింది.
Question: 3
ఈక్రింది ప్రకటన/లు ఏవి / సరైనవి?
(ఎ) 1942లో నిజాం హయాంలో నల్గండ జిల్లా కరీంనగర్ తవ్వకాలు జరిపి బౌద్ధమతానికి సంబంధించిన చిహ్నాలు, నాణేలు, పాత్రలు మొదలైన చారిత్రక ఆధారాలను కనుగొన్నారు.
(బి) కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల శాతవాహన వంశానికి రాజధాని నగరం. 1970-74లో కోటిలింగాల, దూళికట్టలో జరిపిన తవ్వకాల్లో ఎన్నో చారిత్రక ఆధారాలు, పురావస్తు కట్టడాలు బయటపడ్డాయి.
ఎంపికలు :
- (ఎ) మాత్రమే
- కేవలం (బి)
- (ఎ) మరియు (బి) రెండూ
- (ఎ) లేదా (బి) కాదు
Answer: 2
కేవలం (బి)
Explanation:
- 7వ నిజాం కాలంలో 1941 నుంచి 1944 మధ్యకాలంలో శ్రీ ఖాజా మహమ్మద్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన తవ్వకాలలో ఫణిగిరి వద్ద బౌద్ధానికి సంబంధించిన నాణేలు చిహ్నాలు బయటపడ్డాయి.
- కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల శాతవాహనుల తొలి రాజధాని. 1980 నుంచి 1983 మధ్య రాష్ట్ర పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలలో శాతవాహనుల కోట గోడలు, బురుజు బయటపడ్డాయి.
- 1972 నుంచి 1975 మధ్య పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలలో శాతవాహన కాలంనాటి బౌద్ధ స్తూపాన్ని వివి కృష్ణశాస్త్రి వెలుగులోకి తెచ్చారు.
- స్తూపం చుట్టూ గల రాతి ఫలకాల మీద కొన్ని బ్రాహ్మీలిపిలో ఉన్న శాసనాలు ఉన్నాయి. ధూళికోట (మట్టి కోట) ధూళికట్టగా ఉచ్చరించబడుతున్నది.
- కోట లోపల రాజభవనాలు, బావులు, ధాన్యాగారాలు, ప్రాకారాలు బయటపడ్డాయి.
Question: 4
నిజాం కాలంలో స్థానిక శాంతిభద్రతల పరిస్థితిని ఎదుర్కోవడానికి బ్రిటిష్ వారు ‘రస్సెల్ బ్రిగేడ్’ను దేని కొరకు ఏర్పాటు చేశారు.
- రెసిడెన్సీ బ్రిగేడ్
- హైదరాబాద్ ఆకస్మికత
- హైదరాబాద్ పదాతి దళం
- హైదరాబాద్ బ్రిగేడ్
Answer: 3
హైదరాబాద్ పదాతి దళం
Explanation:
- 1811లో నిజాం రాజ్యంలో బ్రిటిష్ రెసిడెంట్ గా రస్సెల్ వచ్చాడు. అంతర్గత కల్లోలాలను జమీందారుల దౌర్జన్యాలను అరికట్టడానికి నిజాం సైన్యాలను పునర్వ్యవస్థీకరించాలని రస్సెల్ భావించాడు.
- నిజాం కి ఉన్న మూడు రకాల సైన్యాలు ( నిజాం సొంత సైన్యం, దివాన్ ఆధీనంలోని సైన్యం, మహీపత్ రామ్ లైన్ వాలాలు) సరిగా లేనందువల్ల భారత ప్రభుత్వాన్ని అనుమతితో “రస్సెల్ బ్రిగేడ్” అనే ప్రత్యేక సైన్య దళాన్ని ఏర్పరచాడు.
- ఈ దళమే కాలక్రమేణా హైదరాబాద్ కంటింజెంట్ ( హైదరాబాద్ పదాతిదళం )గా రూపొందింది.
Question: 5
నిజాం కాలంలో ప్రచురించబడిన క్రింది తెలుగు వార్తాపత్రికలు/పత్రికలను వాటి సంబంధిత సంపాదకులతో సరిపోల్చండి:
వార్తాపత్రిక/పత్రిక
ఎ. పంచమ
బి. భాగ్యనగర్ పత్రిక
సి. సమస్తాన విద్యార్థి
డి. ప్రజావాణి
ఎడిటర్
1. అడవి బాపిరాజు
2. JS ముత్తయ్య
3. సురవరం ప్రతాప రెడ్డి
4. భాగ్య రెడ్డి వర్మ
5. భీమా గౌడ్
సరైన సమాధానాన్ని ఎంచుకోండి:
- A-4; B-3; C-2; D-1
- A-2; B-4, C-5; D-3
- A-3, B-5, C-1, D-2
- A-5; B-2; C-1, D-4
Answer: 2
A-2; B-4, C-5; D-3
Explanation:
- భాగ్యనగర్ పత్రిక సంపాదకుడు భాగ్యరెడ్డి వర్మ. ఈ పత్రిక 1931లో వెలువడింది.ఇది ఒక పక్ష పత్రిక. తెలుగులో పత్రిక సంపాదకత్వం వహించిన తొలి దళితుడిగా భాగ్యరెడ్డి వర్మ పేరుగాంచారు.
- భాగ్యరెడ్డివర్మనారోగ్య కారణాలవల్ల శ్రీకంఠం నారాయణస్వామి ఈ పత్రికను “ఆది హిందు”గా పేరు మార్చి సంపాదకత్వం వహించారు.
- 1918 నుంచి మన్యసంఘం కార్యదర్శి JS ముత్తయ్య ఆంగ్ల భాషలో ది పంచమ (The Panchama) అనే మాసపత్రికను ప్రారంభించాడు. ఇది దళిత చైతన్యం కోసం పనిచేసింది.
- ప్రజావాణి – సురవరం ప్రతాప రెడ్డి, సంస్థాన విద్యార్థి – భీమా గౌడ్.